Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదితిరావుపై మనసుపడిన మాస్ మహారాజా

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (16:57 IST)
'సమ్మోహనం' బ్యూటీ అదితిరావు హైదరీ. ఈమెపై టాలీవుడ్ మాస్‌ మహారాజాపై రవితేజ మనసుపడ్డారు. తన తదుపరి చిత్రంలో ఆమెను బుక్ చేసుకున్నారు. కాగా, అదితిరావు హైదరీ సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రవితేజ తన 25వ చిత్రానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
ఈ చిత్రానికి "ఆర్ఎక్స్100" దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మహాసముద్రం అనే పేరు పెట్టారు. సెప్టెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments