Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న బీరు.. ఈసారి గుడ్లు... కేసు పెడతామని బెదిరింపులు

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (11:01 IST)
మొన్నీమధ్య బాత్ టబ్‌లో ఐస్ ఛాలెంజ్, బీర్ ఛాలెంజ్ పేరుతో హాట్ హాట్ వీడియోలు చేసిన తెలుగు యాంకర్ అండ్ మోడల్ శ్రావ్య రెడ్డి ఈసారి కోడిగుడ్ల ఛాలెంజ్‌తో ముందుకొచ్చింది. ఈ వీడియోలో ఆమెతో పాటు సోదరి విదా చైతన్య కూడా పాల్గొనడం విశేషం. ఇప్పటికే ఆమె విడుదల చేసిన ఐస్ ఛాలెంజ్, బీర్ ఛాలెంజ్‌కు యూత్‌లో మంచి స్పందన లభించడంలో ఈసారి వినూత్నంగా ఆలోచించి కోడిగుడ్లతో వీడియో చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. అయితే ఈ వీడియో వలన మంచి జరగడం అటుంచి విమర్శల పాలైంది.
 
శ్రావ్యా రెడ్డి 300 కోడి గుడ్లలోని కంటెంట్‌ను తీసుకుని, బాత్ టబ్‌లో సోదరితో కలిసి మీద పోసుకుని ఇద్దరూ కలిసి రచ్చరచ్చ చేసారు. అయితే తినే వస్తువులను ఇలా వృథా చేయడంపై కొందరు మండిపడ్డారు. ఇలా ఆహార పదార్థాలను వేస్ట్ చేయడం ఎందుకు, బాగా మరిగిన నీళ్లలో బాత్ టబ్ ఛాలెంజ్ చేయండంటూ సలహాలు ఇచ్చారు. 
 
మరోసారి ఇలా ఫుడ్ ఐటెమ్స్ వేస్టే చేస్తూ ఏవైనా వీడియోలు చేస్తే కోర్టులో కేసు పెడతామంటూ బెదిరించారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఈ వీడియో అద్భుతంగా ఉందంటూ, ఈసారి తేనెలో ట్రై చేయమంటూ ప్రశంసించడం గమనార్హం. ఈ వీడియోకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఆమె నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments