Webdunia - Bharat's app for daily news and videos

Install App

600 మంది పేదలకు అన్నదానం.. కరోనా దరిద్రం పోవాలి: సంజన

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:18 IST)
కన్నడ నటి సంజనా కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పేదలకు అండగా నిలిచారు. తన వంతు సాయంగా ప్రతి రోజు కర్ణాటకలోని తన ఇంటి సమీపంలో 600 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. 
 
ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ.. ''మా ఇంటి సమీపంలో ఉన్న ఆరు వందలకు పైగా ప్రజలకు ఆరు రోజులుగా అన్నదానం చేస్తున్నాను. ఎవరి పాత్రలు వారు తెచ్చుకుంటున్నారు. వారికి కావలసిన పదార్ధాలు ఇస్తున్నాం. నేను చాలా సేఫ్‌గా సర్వ్‌ చేస్తున్నా. చాలా బాధగా ఉంది. 
 
లాక్‌డౌన్‌ ఉన్నంతా కాలం నా ఇంటి దగ్గర అన్నదానం ఉంటుంది. మద్యం, సిగిరెట్‌ అలవాటు, బీపీ. షుగర్‌ లేని వ్యక్తులు, మరో 25 ఏళ్లు బతకాల్సిన వారు కూడా తిరుగుతూ తిరుగుతూ మరణిస్తున్నారు. ఈ కరోనా దరిద్రం త్వరగా పోవాలని కోరుకుంటున్నా'' అని సంజనా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments