Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మివ్రతం ఫోటోలను షేర్ చేసిన రంభ

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (21:28 IST)
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన రంభ ప్రస్తుతం పిల్లాపాపలతో సంతోషంగా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం పూజ జరుపుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్లో ఆమె షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందని ఆమె తెలియజేసారు.

 
రంభను క్యారెక్టర్ నటి పాత్రల్లో చేయాలంటూ ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఐతే ఆమె ఎన్ని అవకాశాలు వస్తున్నా తిరిగి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బహుశా పిల్లల ఆలనాపాలన చూసుకోవాలి కనుక ఆమె నటించేందుకు అంగీకరించడం లేదేమోనని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments