Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ఆరబోస్తూ కవ్విస్తున్న పూనమ్ కౌర్

Webdunia
గురువారం, 13 మే 2021 (09:23 IST)
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఈమె సమాజంలో జరిగే అన్యాయాలపైన తనదైనశైలిలో స్పందింటారు. అలాగే, తన గురించి లేదా మహిళల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని చెడుగుడు ఆడేస్తారు. 
 
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ... హీరో పవన్ కళ్యాణ్‌పై ట్వీట్లతో చాలా పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఫిజికల్ ఫిట్నెస్‌పైన కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. 
 
తరచూ యోగ చేస్తూ ఆవీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఈ ముద్దుగుమ్మ బురదలో యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంది. వంటికి మట్టి మేలు చేస్తుందని చెబుతూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాసనాలు వేయాలని సూచించింది.
 
తన స్నేహితులతో కలిసి ఇలా బురదలో ఆసనాలు వేసింది. యోగా ఆగ‌స‌నాల‌లో బుర‌ద‌లో వుండ‌డం, బుర‌దలో అవ‌స‌ర‌మైతే నృత్యం చేయ‌డం వంటివి కొన్ని క్రియ‌లు చేయాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అందులో భాగంగా కొంద‌రు గ్రూప్‌గా ఏర్ప‌డి ముందుగా ఏర్పాటు చేసుకున్న బుర‌ద‌గుంట‌లో ఇలా విన్యాసాలు చేసారు. 
 
అందులో త‌న‌కు బాగా న‌చ్చిన భంగిమ ఇదంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తుండటంతో పూనమ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంది ఈ చిన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments