టీడీపి ఎమ్మెల్యే నరకం చూపిస్తున్నారు... సినీ నటి అపూర్వ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (22:02 IST)
నటి అపూర్వ తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన సంచలన కామెంట్లు చేశారు. ఆయన ఎమ్మెల్యే కావాలని తాము ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత తమకు నరకం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక్కసారి ఆయన కనుక ఎమ్మెల్యే అయితే దెందులూరులో వున్న తమ ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణ రాష్ట్రానికి వలస రావాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు.
 
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాకు కులపిచ్చి లేదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం వున్నవారికి ఓట్లు వేస్తామని వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తే బాగుంటుందని దణ్ణం పెట్టుకున్నాననీ, కానీ ఇక్కడ చింతమనేని గెలిచి తమకు మాత్రం నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఐతే రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వేయాలా? లేదంటే వైసీపికి వేయాలా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments