Webdunia - Bharat's app for daily news and videos

Install App

యామి గౌతమ్‌కు చిక్కు.. ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (15:57 IST)
యామి గౌతమ్ కొద్ది రోజుల క్రితం ఉరీ ఫేమ్ ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యమీ గౌతమ్ కొత్త ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. యామీ గౌతమ్‌కు విదేశీ మారకద్రవ్యం ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటిసులు పంపించింది. వచ్చే వారం తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) యామి గౌతమ్‌‌కు నోటిసులు పంపింది. 
 
ఫెమా (Foreign Exchange Management Act) కింద జరిగిన అవకతవకలకు సంబంధించి ఈడీ ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. యామీ గౌతమ్ తెలుగులో రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ కొరియర్‌బాయ్ కళ్యాణ్, అల్లు శిరీష్ గౌరవం లాంటీ సినిమాల్లో నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments