Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తి వరద స్వామి సేవలో సూపర్ స్టార్ దంపతులు(Video)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (12:57 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు అర్థరాత్రి కంచి అత్తివరదరాజ స్వామి వారి దర్శనార్థం కాంచిపురం చేరుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆలయానికి చేరున్నారు. వసంత మండపం లోని అతి వరదరాజ స్వామి వారిని దర్శించుకున్నారు. 
 
రజినీకాంత్ అత్తి వరదరాజ స్వామి చరిత్రను అర్చకస్వాములు వివరించారు. ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత కాంచీపురం నుండి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనతో ఫొటోలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు పోటీపడ్డారు. 
 
 
కాగా.. 40 ఏళ్లకు ఓసారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ నెల 17న ముగియనుంది. మళ్లీ 2062లోనే స్వామి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదరాజస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments