Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన హీరో మంచు మనోజ్

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:47 IST)
తెలుగు నటుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రుల‌తో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
 
ఇక మంచు మ‌నోజ్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన మనోజ్.. "సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం గౌరవంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌ణాళిక‌లు, ముందు చూపు, దూర‌దృష్టి న‌న్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఆయ‌న‌కున్న దార్శ‌నిక‌త న‌న్ను ముగ్ధుడిని చేసింది. మంచి ప‌నులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్ష‌లు ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments