Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వివాహానికి తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (10:54 IST)
తెలుగు హాస్య నటుడు అలీ తన కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా చేయనున్నారు. ఇందుకోసం పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెను కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె ఫాతిమి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని, ఈ మాటలు చాలా ఆనందానికి, సంతోషానికి గురిచేశాయని చెప్పారు. 
 
మరోవైపు, అలీ తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సూడా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యాన్సర్ సెంటర్, వైజాగ్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

Revanth Reddy: రాఖీ సావంత్‌తో కేసీఆర్‌ను పోల్చిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments