Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వివాహానికి తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (10:54 IST)
తెలుగు హాస్య నటుడు అలీ తన కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా చేయనున్నారు. ఇందుకోసం పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెను కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె ఫాతిమి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని, ఈ మాటలు చాలా ఆనందానికి, సంతోషానికి గురిచేశాయని చెప్పారు. 
 
మరోవైపు, అలీ తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సూడా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments