Webdunia - Bharat's app for daily news and videos

Install App

47 ఏళ్ళ క్రితం అక్కినేని నాగేశ్వరరావుగారి కలకు పునాది

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (13:41 IST)
Akkineni Nageswara Rao, Sr. NTR, Fakhruddin Ali Ahmed
తెలుగు సినిమారంగంలో అక్కినేని నాగేశ్వరరావు చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ కు పునాది వేశారు. కొండలు, గుట్టలు, చెట్లు అడ్డదిడ్డంగా వున్న రాల్ళు వీటినన్నింటినీ ఆయన చదునుచేసి స్టూడియో నిర్మాణం చేపట్టారు. 47 ఏళ్ళ నాడు ఇదేరోజు అప్పటి ఇండియన్‌ ప్రెసిడెంట్‌ ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ స్టూడియోను ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమానికి సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌., అన్నపూర్ణమ్మ, జూనియర్‌ నాగార్జున తదితరులు హాజరయ్యారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా నాగేశ్వరరావుగారి కల నెరవేరిన రోజు ఇది. అప్పటినుంచి దినదినాభివృద్ధి చెందుతూ వటవృక్షంగా నిలిచింది. ఎంతో మంది నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి గుర్తింపు తెచ్చి అన్నపూర్ణ స్టూడియోను అందరికీ పరిచయం చేయాలని ఆనాటి ఫొటోలతో కనువిందు చేశారు.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments