Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా "ఆదిపురుష్" సినిమా టిక్కెట్ల పంపిణీ.. నిజమా?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:32 IST)
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్‌లు జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తిరుపతి వేదికగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం టిక్కెట్లను పది వేల మందికి ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఈ టిక్కెట్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
 
ఈ టిక్కెట్లను కావాలనుకునేవారు సెలెబ్రేటింగ్ 'ఆదిపురుష్' గూగుల్ ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని, వివరాలు నమోదు చేసిన వారికి టిక్కెట్లు పంపిస్తామన్నారు. మరన్ని వివరాల కోసం 95050 34567 అనే మొబైల్ నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments