Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్‌: వెండితెర పైనుంచి బుల్లి తెరపైకి జారి పడింది

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:27 IST)
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ యువతను ఉర్రూతలూగించింది ముమైత్ ఖాన్. ఆ పాట మహేష్ బాబు కన్నా ముమైత్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. పోకిరి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసింది. అయితే ఆ తరువాత ఎన్ని పాటలకు నృత్యం చేసినా ముమైత్ ఖాన్‌కు పెద్దగా మైలేజ్ రాలేదు.
 
కానీ డిక్టేటర్ సినిమాలో ఒక గీతాన్ని బాలక్రిష్ణతో ఆలపిస్తూ కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ ఫుల్లుగా రావడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.
 
అయితే దేవుడు దయ వల్ల తను మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోలుకున్నానని ముమైత్ ఖాన్ ఆ తరువాత చెప్పారు. అడపాదడపా అప్పుడప్పుడు చిన్నచిన్న డ్యాన్స్ ఎపిసోడ్లలో ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని ఎపిసోడ్‌లలో ఏడుస్తూ కనిపించారు కూడా. ప్రస్తుతానికి బుల్లితెరలో డ్యాన్సు షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్, వెండితెరపైన అవకాశాలు ఎప్పుడు వస్తాయోనని చూస్తోందట.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments