Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ ఖాన్‌: వెండితెర పైనుంచి బుల్లి తెరపైకి జారి పడింది

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:27 IST)
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ యువతను ఉర్రూతలూగించింది ముమైత్ ఖాన్. ఆ పాట మహేష్ బాబు కన్నా ముమైత్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. పోకిరి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసింది. అయితే ఆ తరువాత ఎన్ని పాటలకు నృత్యం చేసినా ముమైత్ ఖాన్‌కు పెద్దగా మైలేజ్ రాలేదు.
 
కానీ డిక్టేటర్ సినిమాలో ఒక గీతాన్ని బాలక్రిష్ణతో ఆలపిస్తూ కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ ఫుల్లుగా రావడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.
 
అయితే దేవుడు దయ వల్ల తను మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోలుకున్నానని ముమైత్ ఖాన్ ఆ తరువాత చెప్పారు. అడపాదడపా అప్పుడప్పుడు చిన్నచిన్న డ్యాన్స్ ఎపిసోడ్లలో ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని ఎపిసోడ్‌లలో ఏడుస్తూ కనిపించారు కూడా. ప్రస్తుతానికి బుల్లితెరలో డ్యాన్సు షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్, వెండితెరపైన అవకాశాలు ఎప్పుడు వస్తాయోనని చూస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments