Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ఉదయభానుపై వైకాపా నేతలకు కోపం ఎందుకు..?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (10:53 IST)
యాంకర్ అంటేనే ప్రస్తుతం సుమ పేరు మాత్రమే వినిపిస్తోంది. ప్రస్తుతం, పెద్ద స్టార్ ఈవెంట్‌లను హోస్ట్ చేయగల యాంకర్‌ల లోటు బాగా కనిపిస్తోంది. ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు లేదా ఏదైనా రాజకీయ సందర్భాలు అంటే ఇక సుమ మాత్రమే అందుబాటులో వుంటోంది. ప్రస్తుతం సుమ యాంకరింగ్ అందరికీ బోరింగ్‌గా మారింది. 
 
ఇటీవల, నారా లోకేష్ బీసీ మహిళలతో సమావేశానికి ఉదయభాను రాజకీయ చర్చను నిర్వహించారు. ఉదయభాను హోస్టింగ్‌ని నిర్వహించిన విధానం, ఆమె ఉనికి చాలా తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీసింది. 
 
దీంతో వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రానప్పటికీ టీడీపీ కార్యక్రమంలో కనిపించినందుకు వైసీపీ దళం వెంటనే సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఈ ట్రోల్స్ ఆమె మీట్‌ను ఎంత విజయవంతంగా నిర్వహించిందో తెలియజేస్తుంది.
 
ఇలా ఉదయభాను హోస్టింగ్ కొనసాగితే.. ఆమె సుమకు గట్టి పోటీ ఇస్తుందని.. తద్వారా యాంకరింగ్ విధానంలో బోరింగ్ ప్రేక్షకులకు వుండదని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఇది ప్రేక్షకులకు ఇది రిఫ్రెష్‌గా ఉండేదని వారు భావిస్తున్నారు. అయితే ఫ్యామిలీ కోసం యాంకరింగ్‌కు దూరమైన ఉదయ భాను.. మళ్లీ తనదైన ఫీల్డులో రాణిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments