మళ్లీ తెరపై కనిపించబోతున్న ప్రభాస్-అనుష్క జంట.. ఫ్యాన్స్ ఖుషీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (10:02 IST)
బాహుబలి జంట ప్రభాస్, అనుష్క మళ్లీ తెరపైకి రానుంది. వీరిద్దరూ రియల్ లైఫులో కూడా ఒక్కటవ్వాలని కలలు కంటున్న ఫ్యాన్సుకు ఈ వార్త పండగ చేసుకునే లాంటిదే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము స్నేహితులమేనని.. ప్రేమా లేదు దోమా లేదంటూ అనుష్క- ప్రభాస్ తేల్చేశారు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్సుకు మళ్లీ ప్రభాస్-అనుష్క తెరపై కనిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments