Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ తెరపై కనిపించబోతున్న ప్రభాస్-అనుష్క జంట.. ఫ్యాన్స్ ఖుషీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (10:02 IST)
బాహుబలి జంట ప్రభాస్, అనుష్క మళ్లీ తెరపైకి రానుంది. వీరిద్దరూ రియల్ లైఫులో కూడా ఒక్కటవ్వాలని కలలు కంటున్న ఫ్యాన్సుకు ఈ వార్త పండగ చేసుకునే లాంటిదే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము స్నేహితులమేనని.. ప్రేమా లేదు దోమా లేదంటూ అనుష్క- ప్రభాస్ తేల్చేశారు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్సుకు మళ్లీ ప్రభాస్-అనుష్క తెరపై కనిపించడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 'బాహుబలి' చిత్రాల నిర్మాత ప్రభాస్, అనుష్కలతో ఒక భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నారని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెపుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments