Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ సీఎం పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గ్రేట్.. ఊర్వశి రౌతేలా

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (11:30 IST)
ఊర్వశి రౌతేలా తెలుగు సినిమాల్లో చాలా త్వరగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే మూడు ఐటెం సాంగ్స్ చేసింది. ఊర్వశి రౌతేలా తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చేసిన ట్వీట్ పట్ల పవన్ అభిమానులు హర్షం చేస్తున్నారు. 
 
మరికొందరు మాత్రం ఆమె అజ్ఞానాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా బ్రో సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఈ పాటలో ఊర్వశితో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి స్టెప్పులేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక ట్వీట్‌లో, ఆమె టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ పేరును ప్రస్తావించింది.
 
“మా చిత్రం #BroTheAvatar రేపు #28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.. .భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. అందర్నీ కలుద్దాం’’ అని ఊర్వశి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments