అజిత్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (15:23 IST)
అతిపెద్ద తమిళ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. అజిత్ ఇటీవలి చిత్రం "తెగింపు" అతని కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విడా ముయర్చిలో అజిత్ నటిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సీనియర్ స్టార్ అయిన త్రిష ఇందులో హీరోయిన్. అజిత్ కుమార్- త్రిష కృష్ణన్ నటించిన ఈ రాబోయే డ్రామా విడా ముయార్చిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా కనిపించనుంది. అయితే ఆమె మరో కథానాయికగా నటిస్తుందా లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments