బాలీవుడ్ భామే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు! (video)

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:57 IST)
తెలుగులో ఒకటి, రెండు చిత్రాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ముఖ్యంగా, రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. కానీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కియారా సూపర్బ్ రోల్ చేసింది. పైగా, మూవీ సూపర్ హిట్ కావడంతో కియారాకు మంచి పేరు కూడా వచ్చింది. మంచి అందంతో పాటు.. అభినయం ప్రదర్శించింది. 
 
ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీబిజీ తారగా మారిన కియారా.. టాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే చేయాలని చూస్తుంది కానీ.. అస్సలు ఆమెకు అంత టైమ్ ఇవ్వడం లేదు బాలీవుడ్. అయితే ఎలాగైనా ఆమెను టాలీవుడ్‌లోకి తీసుకురావాలని మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.  
 
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌తో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. చరణ్ సరసన ఎట్టి పరిస్థితుల్లోనూ కియారాను తీసుకు రావాలని కొరటాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అలాగే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు కూడా ఫస్ట్ చాయిస్ కియారానే అనుకున్నారు. మొత్తంగా చూస్తే.. కియారాను టాలీవుడ్‌కు రప్పించాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని చెప్పవచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments