Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో మరోసారి తమన్నా...

Webdunia
బుధవారం, 15 జులై 2020 (19:38 IST)
సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ మొదటిసారి చిరంజీవితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
 
కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో షూటింగ్ చేసుకోబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అయ్యింది. ఈసినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే సైరాలో షేర్ చేసుకున్న తమన్నా మరోసారి చిరుతో ఆడిపాడుతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments