Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ గంజాయికి బానిస? : పనిమనిషి నీరజ్ వెల్లడి

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2020 (15:46 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధానంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. పైగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. 
 
అయితే, సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముంబై పోలీసులకు సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ ఓ సంచలన విషయం వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్‌ తరచుగా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని నీరజ్ సింగ్ వెల్లడించినట్టు సమాచారం. 
 
'సుశాంత్ సార్ తన ఇంట్లోనే వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవారు. మద్యం, గంజాయితో నిండిన సిగరెట్లను ఉపయోగించేవారు. సుశాంత్ ఆత్మహత్యకు రెండు రోజుల ముందు నేను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చాను. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయి' అని ముంబై పోలీసులకు నీరజ్ వెల్లడించినట్టు ఆ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments