Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో అదితి రావు-సిద్ధార్థ్... తర్వాత వీరికేనా పెళ్లి?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (22:18 IST)
Siddharth, Aditi Rao Hydari
హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ నటుడు శర్వానంద్- రక్షిత నిశ్చితార్థ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ హాజరయ్యారు. దీంతో సిద్ధార్థ్-అదితి రావు హైదరీలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అని చర్చ సాగుతోంది. 
 
ఇటీవలే రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్- ఉపాసన కొణిదెల మ్యాచింగ్ దుస్తులతో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు. అలాగే శర్వానంద్, రక్షిత జంటగా ఉన్న  ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments