Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో అదితి రావు-సిద్ధార్థ్... తర్వాత వీరికేనా పెళ్లి?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (22:18 IST)
Siddharth, Aditi Rao Hydari
హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ నటుడు శర్వానంద్- రక్షిత నిశ్చితార్థ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ హాజరయ్యారు. దీంతో సిద్ధార్థ్-అదితి రావు హైదరీలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అని చర్చ సాగుతోంది. 
 
ఇటీవలే రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్- ఉపాసన కొణిదెల మ్యాచింగ్ దుస్తులతో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు. అలాగే శర్వానంద్, రక్షిత జంటగా ఉన్న  ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments