కాంతారా 2... రిషబ్ శెట్టి అలా చేస్తున్నారట...

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:16 IST)
కాంతారా మూవీ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ కాంతారా మూవీకి ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాంతారా 2 స్టోరీపై దర్శకుడు రిషబ్ శెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రాన్ని వీలైనంత వరకు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2024 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పరిశోధన చేసేందుకు రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో రిషబ్ కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments