కాంతారా 2... రిషబ్ శెట్టి అలా చేస్తున్నారట...

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:16 IST)
కాంతారా మూవీ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ కాంతారా మూవీకి ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాంతారా 2 స్టోరీపై దర్శకుడు రిషబ్ శెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రాన్ని వీలైనంత వరకు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2024 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పరిశోధన చేసేందుకు రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో రిషబ్ కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments