Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్ తేజ్ పరిస్థితి బాగోలేదా.. అందుకే అమెరికాకు..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (23:09 IST)
ద్విచక్రవాహనంలో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు నటుడు సాయిధరమ్ తేజ్. తీవ్రంగా గాయాల పాలై హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదని.. భుజానికి సర్జరీ ఫెయిల్ అవుతోందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
 
ఓకల్ కార్డు సర్జరీ వల్ల సాయి తేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నా.. భుజం నొప్పి ఎక్కువగా సాయిధరమ్ తేజ్‌ను బాధిస్తోందని వివరించారు. దీంతో సాయిధరమ్ తేజ్‌ను అమెరికాకు తీసుకెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట కుటుంబ సభ్యులు.
 
అమెరికాలో చికిత్స చేయిస్తే త్వరగా కోలుకుంటాడని.. మళ్ళీ సినిమాల్లో నటిస్తారన్న నమ్మకం తేజ్ కుటుంబ సభ్యుల్లో ఉందట. అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. దసరా తరువాత సాయి ధరమ్‌ను అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి పంపించే అవకాశాలు ఉన్నాయి.
 
అమెరికాలో ట్రీట్మెంట్‌కు సంబంధించి ఏర్పాట్లను చేసుకుంటున్నారట తేజ్ కుటుంబ సభ్యులు. వైద్యులతో  మాట్లాడడం.. అలాగే ఎన్నిరోజులు ఆసుపత్రిలో ఉండాలన్న విషయాలపై మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయిధరమ్ తేజ్‌ను అమెరికాకు తీసుకెళితే బాగుటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments