Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నిత్యామీనన్, సాయిపల్లవి.. దర్శకుడు ఎవరో తెలుసా?

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:37 IST)
మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ్ వుంది. నిత్యామీనన్ ఇప్పటికే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక మలయాళ ప్రేమమ్‌తో అందరినీ ఆకట్టుకుని ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలతో అదుర్స్ అనిపించిన సాయిపల్లవి కూడా నిత్యామీనన్ బాటలో పయనిస్తోంది.
 
గ్లామర్ పాత్రలను పక్కనబెట్టి.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకే ఆసక్తి కనబరుస్తోంది. ఇలా నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శాంతను భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిత్యామీనన్‌, సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments