Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:03 IST)
ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది రష్మిక. ముంబై ఎయిర్ పోర్టులో తీసిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో షార్ట్ ధరించి..టోఫీ పెట్టుకుని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది రష్మిక లుక్‌ని ప్రశంసించగా, మరి కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రష్మిక ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
రష్మిక ఇటీవల నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments