Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (22:24 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.... ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక స్థానాన్ని ఖరారు చేసింది కానీ.. వారు తిరుపతి, విజయవాడ మరియు కర్నూలు వంటి ప్రదేశాలలో ఇతర వేదికలను కూడా చూస్తున్నారు. 
 
వేదిక మరియు తేదీ ఖరారైన తర్వాత, ఈవెంట్ అధికారికంగా ప్రకటించనున్నార‌ని స‌మాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ను పిల‌వ‌నున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments