Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో రాజశేఖర్ కూతుళ్ల హవా

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:46 IST)
హీరో రాజశేఖర్ కూతుళ్లు కోలీవుడ్‌లో కుదురుకునేందుకు సిద్ధంగా వున్నారు. తాజాగా శివాని చేసిన 'అద్భుతం' ఓటీటీలో విడుదలైంది. ఇక ఆల్రెడీ 'దొరసాని' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివాత్మిక, 'రంగమార్తాండ'లోను కనిపించనుంది. 
 
ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా కోలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
 
తమిళంలో శివాని చేసిన 'అన్బరివు' వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివాత్మిక చేసిన 'ఆనందం విలయాడుం వీడు' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments