Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్లే అధికం... : హీరో నాని

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:32 IST)
టాలీవుడ్ హీరో నాని సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హీరో నాని నటించిన తాజా చిత్రం "శ్యామ్ సింగరాయ్" శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో నాని మాట్లాడుతూ, సినిమా టిక్కెట్లను ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఇది సరైన నిర్ణయం కాదన్నారు. సినిమా టిక్కెట్లను ధరలు తగ్గించడంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. 
 
సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిచండం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అనుమతించిందన్నారు. సినిమా థియేటర్ల కంటే ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ అధికంగా ఉంటాయన్నారు. టిక్కెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందన్నారు. ఇపుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments