Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:47 IST)
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బాలీవుడ్ చిత్రం 'యోధా'లో కనిపించిన ఆమె హైదరాబాద్‌లో కొత్త పెట్టుబడితో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇక్కడ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు, టాలీవుడ్ రాజధానిలో ఆమె మూడవది కావడం విశేషం. 
 
రాశి ఇటీవల తన మూడవ ఆస్తిని సంపాదించింది. టాలీవుడ్‌లో కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కనిపిస్తోన్న రాశిఖన్నా.. "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. హైదరాబాదులో గతంలో 2015, 2017లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. వరుసగా లగ్జరీ అపార్ట్‌మెంట్, డ్యూప్లెక్స్ విల్లాలు కొనుగోలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments