Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్దె కోసం పట్టుబట్టిన ప్రభాస్? ఆమెకి ఎక్కడో సుడి వుందంటున్న సినీ జనం

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (19:08 IST)
పూజా హెగ్దే కాల్షీట్లు ఇప్పుడు పెట్రోలులా మండిపోతున్నాయి. ఆమె కాల్షీట్ కావాలంటే కోట్లు సమర్పించుకోవాల్సిందేనంటున్నారు ఫిలిం నగర్ జనం. ఈమధ్యనే 15 రోజుల కాల్షీట్ ఇచ్చేందుకు పూజా హెగ్దె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. 
 
ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ జాన్ చిత్రం కోసం పూజా హెగ్దెను సంప్రదిస్తే.... ఎలాంటి ఆలోచన లేకుండా రూ. 2 కోట్లు ఇస్తేనే చేస్తానని చెప్పేసిందట. దీనితో బెంబేలెత్తిపోయిన నిర్మాతలు విషయాన్ని ప్రభాస్ దృష్టికి తీస్కెళ్లారట. ఆమె స్థానంలో మరో హీరోయిన్ చూసుకుందామని చెప్పారట. అందుకు ప్రభాస్ మాత్రం ససేమిరా అన్నాడట.
 
తన పక్కన పొట్టి హీరోయిన్లు సెట్ కారనీ, పూజా హెగ్దె అయితేనే సరిపోతుందనీ, పైగా ప్రస్తుతం ఆమె హవా నడుస్తుంది కనుక ఎన్ని కోట్లడినా ఆమెను బుక్ చేయమని చెప్పాడట బాహుబలి. దిమ్మతిరిగే పారితోషికం అడిగినా ఆమెనే బుక్ చేయక తప్పడంలేదట. ఏం చేస్తాం... పూజా హెగ్దెకి ఎక్కడో సుడి వుందంటున్నారు సినీజనం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments