Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్టామినాకు కారణం ఆ సైజే అని చెప్తోందట పూజా హెగ్డే (వీడియో)

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (18:14 IST)
మగవాళ్ళకి సిక్స్ ప్యాక్‌లా, ఆడవారికి జీరో ప్యాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీరో ప్యాక్ మెయింటెన్ చేసే హీరోయిన్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేరిపోయారట. పూజా హెగ్డే వరుసగా తన జీరో సైజ్ ఫోటోలను పోస్ట్‌లు చేస్తోంది. అది కూడా ట్విట్టర్లో. బక్కపలుచగా, మెడ కింద ఆమె ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్న ఫోటోను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. 
 
జీరో సైజ్‌ని మించేలా పూజా నడుము సైజు ఉందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పూజా అల వైకుంఠపురంలో నటించింది. దీంతో పాటు ప్రభాస్, జాన్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ సినిమాలోను నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది పూజా. అక్కడ ఆఫర్లు వచ్చినా వదులుకోకుండా నటిస్తూనే ఉంది. తన స్టామినాకు కారణం ఆ సైజే అని చెబుతోందిట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments