Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయిక ఇప్పుడు చిరంజీవితో!

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:41 IST)
Sruti-pawan
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు’చిత్రాల్లో నటించిన శ్రుతిహాస‌న్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో న‌టించేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన  శ్రుతి హాసన్ ఇప్పుడు మ‌ర‌లా అదే ద‌ర్శ‌కుడి కొత్త సినిమాలో న‌టిస్తోంది కూడా. ప్ర‌భాస్ స‌లార్‌లో కూడా న‌టిస్తున్న ఈమె మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో న‌టించ‌నుంది.
 
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో న‌టీమ‌ణుల ఎంపిక మొద‌లైంది. కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక బాగుంట‌తుంద‌ని ద‌ర్శ‌కుడు సూచ‌న మేర‌కు చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమెకూడా సిద్ధ‌మైన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లో దీని గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రానున్న‌ద‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments