Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాపై కోపంతో ఉన్న నయనతార.. ఎందుకు?

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (11:35 IST)
సైరా సినిమా తెలుగు సినీపరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు తమన్నా, నయనతారల నటన ఈ సినిమాకే హైలెట్. ఇద్దరు హీరోయిన్లు పోటీలు పడి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.
 
అయితే సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండడం.. ఆమె క్యారెక్టర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు తమన్నానే చిరుతో కలిసి తిరిగారు. దీంతో సైరా సినిమాలో అసలు హీరోయిన్ తమన్నానే.. ఆమే సినిమాకి కీరోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. నయనతార క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేదని ఆమె స్థానంలో ఎవరిని పెట్టినా ఆ క్యారెక్టర్ ఈజీగా చేసేస్తారని.. కానీ తమన్నా క్యారెక్టర్‌కు మాత్రం ఆమె మాత్రమే సరిగ్గా సరిపోతుందని సినిమా యూనిట్‌తో పాటు చిరంజీవి కూడా చెబుతున్నారు.
 
నిర్మాత రాంచరణ్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇది కాస్త నయనతారకు బాగా కోపం తెచ్చిపెట్టించిందట. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు తను న్యాయం చేస్తే తన గురించి ఎందుకు మాట్లాడలేదని తమన్నాపై ఆగ్రహంతో ఊగిపోతోందట నయనతార. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments