Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడిల్ క్లాస్ అబ్బాయికి తర్వాత ఆ ఇద్దరు బాగా పెంచేశారు..

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రా

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (12:02 IST)
ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రాధాన్యత గల సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నాని 8 కోట్లు తీసుకున్న నాని.. ప్రస్తుతం తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అలాగే ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కూడా సక్సెస్‌ల కోసం ఉరుకులు తీస్తోంది. ఈ క్రమంలో పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచేసిందని సినీ జనం అంటున్నారు. నాని ప్రస్తుతం ''కృష్ణార్జున యుద్ధం'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. 
 
ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. అలాగే నాని నిర్మాతగా తెరకెక్కించిన ''అ'' సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments