Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలబ్రిటీలు డబ్బులిచ్చి ప్రచారం చేసుకుంటారు : ప్రియమణి

డీవీ
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:31 IST)
Priyamani
నటి ప్రియమణి అన్నిభాషల్లోనూ బిజీగా వుంది. కొంత గ్యాప్ తీసుకున్నా ఏదో రూపంలో ఆమె నటనను ప్రదర్శిస్తుంది. వెబ్ సిరీస్ లోనూ ఆమె నటిస్తూ భామా కలాపం 2 కూడా చేసింది. కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక హిందీలో కొటేషన్ గ్యాంగ్ అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ప్రమోషన్ లో భాగంగా పాడ్ కాస్ట్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆమె సెలబ్రిటీలపై స్పందించాల్సి వచ్చింది.
 
ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఇతరత్రా సెలబ్రిటీలు జిమ్ లకు వెళుతున్నా, షాపింగ్ కు వెళుతున్నా, ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నా ఫొటోగ్రాఫర్లు షడెన్ గా వచ్చేసి సందడి చేస్తారు. ఎంతమంది రావాలి, ఏ ఏ ఫొటోగ్రాఫర్లు రావాలి అనేవి ముందుగా మేనేజర్లు ప్లాన్ చేసి పెడతారు. అందుకు తగినవిధంగానే ప్రశ్నలు కూడా వేస్తుంటారు.  దానిని వైరల్ చేసే బాధత్య వారిదే.  అందుకు తగిన ప్రతిఫలం వుంటుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. 
 
ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా వుంటుంది. ఇవి ఇండ్రస్టీకి తెలిసినా ప్రియమణి చెప్పడంతో కామన్ మాన్ కూడా కిటుకు తెలిసిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం అంటేనే డబ్బుమయం అంటూ సెలవిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments