Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ 1940 స్టోరీకి షాక్ అయిన మహేష్ బాబు... ఏం చెప్పాడంటే...

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (20:10 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఈ మూవీని సమ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే... ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్, సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. అయితే.. సుకుమార్ మ‌హేష్ బాబుకి 1940 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే స్టోరీ చెబితే నో చెప్పాడ‌ట‌.
 
ఇటీవ‌ల సుకుమార్.. మ‌హేష్‌కి వేరే స్టోరీ వినిపించాడ‌ట‌. ఈ క‌థ మ‌హేష్‌కి న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం సుకుమార్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. మార్చిలో ఈ సినిమాని ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో మ‌హేష్‌కి సుకుమార్ ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. మ‌రి.. ఈసారైనా సుకుమార్ మ‌హేష్‌కి బ్లాక్ బ‌ష్ట‌ర్ అందిస్తాడో లేదో..?

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments