Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్.. మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:29 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా చేస్తున్నారు. అదే సర్కారు వారి పాట. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావాలి.. ఆ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్టార్ట్ కావాలి. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది కనుక సర్కారు వారి పాట తర్వాత మహేష్‌ బాబు మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
 
ఆ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. నవంబర్ నుంచి ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం స్టోరీ చేస్తారు. 2021 చివరిలో లేదా 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments