Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీదేవి''గా రకుల్ ప్రీత్ సింగ్.. బయోపిక్‌లోనా?

అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:48 IST)
అతిలోకసుందరి, అందాల రాశి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె బయోపిక్‌ తీసేది లేదని.. డాక్యుమెంటరీ తరహాలో శ్రీదేవి సినిమా రూపొందించాలని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 


అయితే శ్రీదేవి బయోపిక్‌లో రకుల్ నటించట్లేదని.. ప్రతిష్టాత్మకంగా క్రిష్ రూపొందిస్తున్న ''ఎన్టీఆర్'' బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిగా కనిపించనుందట. 
 
ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తుండగా, బసవతారకం పాత్రను విద్యాబాలన్ చేస్తోంది. ప్రకాశ్ రాజ్, రానా, సీనియర్ నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారని తెలిసింది. అయితే ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుందని టాక్. కానీ రకుల్ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక కాలేదని, సీనియర్ హీరోయిన్ ''శ్రీదేవి'' పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 
 
కాగా ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి. అందువలన ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ను సంప్రదించడం.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందట. ఇక ''ఎన్టీఆర్''లో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments