Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ శాఖ షాక్... ఇంట్లో సోదాలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:29 IST)
కన్నడ భామ రష్మిక మందన్నాకు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా, కర్నాటకలోని కొడగు జిల్లా విరాట్‌పల్లిలో ఉన్న రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
నిజానికి రష్మిక మందన్నా కన్నడ భామ అయినప్పటికీ.. ఈమెకు మాతృభాషలో కంటే.. టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఛలో మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ భామ.. గీతగోవింద చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రిన్స్ మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రంలో నటించగా, మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments