Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ శాఖ షాక్... ఇంట్లో సోదాలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:29 IST)
కన్నడ భామ రష్మిక మందన్నాకు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా, కర్నాటకలోని కొడగు జిల్లా విరాట్‌పల్లిలో ఉన్న రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
నిజానికి రష్మిక మందన్నా కన్నడ భామ అయినప్పటికీ.. ఈమెకు మాతృభాషలో కంటే.. టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఛలో మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ భామ.. గీతగోవింద చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రిన్స్ మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రంలో నటించగా, మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments