Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

దేవీ
మంగళవారం, 18 మార్చి 2025 (13:11 IST)
Puri, Nagarjuna, Vijay Sethupathi
దర్శకుడు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకోసం ప్రేక్షకుల అంచనాను కనిపెట్టడం కోసం కొంత గేప్ తీసుకున్నాడు. తాజా సమాచారం మేరకు ఇటీవలే అక్కినేని నాగార్జునతో ఓ సినిమా ఆరంభించాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిసింది.

శివమణి కాంబినేషన్ తర్వాత వీరు కలిసి చేస్తున్న చిత్రంగా చెప్పుకోవచ్చు.  ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బేనర్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో వున్నారు. పూరీ తన టీమ్ ను కూడా మార్చాడు. గతంలో వున్న టీమ్ కంటే యువత ఆయన సాంకేతికవర్గంలో వున్నారు.
 
ఇదిలా వుండగా, తాజాగా తమిళ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే చెన్నై వెళ్ళి ఆయనకు ఓ కథను వినిపించారనీ, అందుకు విజయ్ సమ్మతించారని తెలుస్తోంది. ఈసారి పూరీ యువ నటులను కుండా మధ్యవస్సున్న వారిని ఎంపికచేసుకుని కథలు రావడం మొదలుపెట్టారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఈ రెండు సినిమాలలో ఓ యువ జంట వుంటుందని టాక్ కూడా వుంది.  ఈ సినిమాను కె.బి.ఎన్. ప్రొడక్షన్ సంస్థలో వెంకట్ కె. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments