Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసి ఆడియోకు అన్నయ్య వస్తారా?

అజ్ఞాతవాసి సినిమా పాటలు ఆడియోకు ముందే వైరల్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌కి సరసన జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేశ్‌లు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (16:22 IST)
అజ్ఞాతవాసి సినిమా పాటలు ఆడియోకు ముందే వైరల్ అవుతున్నాయి. అజ్ఞాతవాసి చిత్రంలో పవన్‌కి సరసన జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేశ్‌లు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే రెండు పాటలు సోషల్ మీడియాలో విడుదలైన నేపథ్యంలో.. జనవరి పదో తేదీన సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఫస్ట్‌లుక్, టైటిల్‌ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా అనిరుధ్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న గాలివాలుగా లిరికల్ సాంగును విడుదల చేసింది. 
 
ప్రస్తుతం ఈ సినిమా ఆడియోపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఆడియో విడుదల కంటే ముందే టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ''అజ్ఞాతవాసి'' వచ్చేస్తున్నాడు. డిసెంబర్ 16న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదల కానుంది.

ఇక పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ''అజ్ఞాతవాసి'' ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు ఫిలింనగర్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
గతంలో పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ హాజరయ్యాడు. ప్రస్తుతం ''సైరా'' సినిమాలో బిజీగా వుండటంతో చిరు ఆడియోకు రిలీజ్‌కు రాలేరని కూడా పుకార్లు వినివిస్తున్నాయి. మరి అజ్ఞాతవాసి ఆడియోకు చిరు వస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments