హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...

టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:07 IST)
టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈమె తాజాగా దావూద్ సోదరి జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో శ్రద్ధా ధరించిన దుస్తులను ఏజేటీఎం సంస్థ సమకూర్చగా, ప్రమోషన్స్‌లోనూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలని సదరు కంపెనీ సంస్థ శ్రద్ధాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
కానీ శ్రద్ధా ఒప్పందాన్ని పాటించకుండా తన పర్సనల్ డిజైనర్ తయారు చేసిన దుస్తులని ధరించి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఏజేటీఎం సంస్థ శ్రద్ధా కపూర్‌తో పాటు హసీనా పార్కర్ చిత్ర నిర్మాతలపై కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 26వ తేదీన విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments