సీఎం జగన్ మాటతో దిల్ రాజు తితిదే 'బూరెల బుట్ట'లో పడుతున్నారా?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:03 IST)
ఓం నమో వేంకటేశాయ. అబ్బ... ఈ నామం స్మరించడంలో వున్న అనుభూతి అంతాఇంతా కాదు. ఈ నామ స్మరణ చేస్తూ సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆయన పాదపద్మములు సేవించే అవకాశం లభిస్తే... ఇంక కావాల్సిందేముంది. ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికే లభిస్తుంటుంది. 
 
తాజాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి ఈ భాగ్యం కలుగుబోతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. తితిదే పాలకమండలిలో దిల్ రాజుకి సభ్యుడయ్యే ఛాన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు. దీనికితోడు మొన్న తితిదే చైర్మన్‌గా బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి స్వీకరించే సమయంలో దిల్ రాజు హాజరయ్యారు. దీనితో ఆయనకు బోర్డులో సభ్యుని పదవి రాబోతోందంటూ వార్తలు వచ్చాయి.
 
ఇదిలావుంటే.. దిల్ రాజు స్నేహితుడు, పీవీపి కూడా ఆయనకు పదవి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ నుంచి కూడా దిల్ రాజుకి మద్దతుగా కేటీఆర్ మాట సాయం చేశారని అంటున్నారు. అదలావుంటే దిల్ రాజు శ్రీ వేంకటేశ్వరునికి పరమ భక్తుడు. కనుక ఆ తితిదేలో స్థానం వుంటుందని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతి పండుగ నుంచి ఆన్‌లైన్ సేవలను విస్తరించాలి.. చంద్రబాబు పిలుపు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

శానిటైజర్ తాగించి, తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు.. మహిళా కానిస్టేబుల్‌కే ఈ పరిస్థితి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments