Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మాటతో దిల్ రాజు తితిదే 'బూరెల బుట్ట'లో పడుతున్నారా?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:03 IST)
ఓం నమో వేంకటేశాయ. అబ్బ... ఈ నామం స్మరించడంలో వున్న అనుభూతి అంతాఇంతా కాదు. ఈ నామ స్మరణ చేస్తూ సాక్షాత్తూ ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆయన పాదపద్మములు సేవించే అవకాశం లభిస్తే... ఇంక కావాల్సిందేముంది. ఇలాంటి అవకాశం చాలా కొద్దిమందికే లభిస్తుంటుంది. 
 
తాజాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజుకి ఈ భాగ్యం కలుగుబోతోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. తితిదే పాలకమండలిలో దిల్ రాజుకి సభ్యుడయ్యే ఛాన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు. దీనికితోడు మొన్న తితిదే చైర్మన్‌గా బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి స్వీకరించే సమయంలో దిల్ రాజు హాజరయ్యారు. దీనితో ఆయనకు బోర్డులో సభ్యుని పదవి రాబోతోందంటూ వార్తలు వచ్చాయి.
 
ఇదిలావుంటే.. దిల్ రాజు స్నేహితుడు, పీవీపి కూడా ఆయనకు పదవి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ నుంచి కూడా దిల్ రాజుకి మద్దతుగా కేటీఆర్ మాట సాయం చేశారని అంటున్నారు. అదలావుంటే దిల్ రాజు శ్రీ వేంకటేశ్వరునికి పరమ భక్తుడు. కనుక ఆ తితిదేలో స్థానం వుంటుందని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments