Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు పిన్నిగా బాలీవుడ్ నటి!

Webdunia
సోమవారం, 17 మే 2021 (09:10 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోకు పిన్నిగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి నటించనుందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఈ పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా మారుతుందని అంటున్నారు. కాగా, గ‌తంలో నదియా, ఖుష్బూ, దేవయాని, టబుల‌ని త‌న సినిమాలో ప్ర‌త్యేక పాత్ర కోసం ఎంపిక చేశాడు. 11 ఏళ్ల త‌ర్వాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి.
 
మరోవైపు, శిల్పాశెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాష‌ల‌లో ఎంత‌గా అల‌రించింది. వెంకటేష్ నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో ‘ఆజాద్’లో, మెహన్‌బాబుతో ‘వీడెవడండి బాబు’, బాలకృష్ణతో ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాలు చేసింది. పెళ్లి త‌ర్వాత కాస్త సినిమాలు త‌గ్గించిన శిల్పా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments