Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు పిన్నిగా బాలీవుడ్ నటి!

Webdunia
సోమవారం, 17 మే 2021 (09:10 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోకు పిన్నిగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి నటించనుందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఈ పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా మారుతుందని అంటున్నారు. కాగా, గ‌తంలో నదియా, ఖుష్బూ, దేవయాని, టబుల‌ని త‌న సినిమాలో ప్ర‌త్యేక పాత్ర కోసం ఎంపిక చేశాడు. 11 ఏళ్ల త‌ర్వాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి.
 
మరోవైపు, శిల్పాశెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాష‌ల‌లో ఎంత‌గా అల‌రించింది. వెంకటేష్ నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో ‘ఆజాద్’లో, మెహన్‌బాబుతో ‘వీడెవడండి బాబు’, బాలకృష్ణతో ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాలు చేసింది. పెళ్లి త‌ర్వాత కాస్త సినిమాలు త‌గ్గించిన శిల్పా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments