Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అర్జున్ రెడ్డి''ని అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్న దర్శకనిర్మాతలు..

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తు

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:21 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసే పనిలో విజయ్ దేవరకొండ వున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విజయ్ దేవరకొండతో జూన్ తర్వాత ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అర్జున్ రెడ్డికి రెండున్నర కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మికను తీసుకోవాలని యూనిట్ సభ్యులు నిర్ణయించారట. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ చేస్తున్న సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. అదే జోడీ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలోనూ కనిపించనుందని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments