Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:00 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కించారు. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల గేట్లు తెరుస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. 1971లో ఓ వైపు యుద్ధం జరుగుతుండగా చేయి చేయి పట్టుకుని ఆకాష్, నేహా పరిగెత్తే సీన్‌ను టీజర్‌గా వదిలింది చిత్రబృందం. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments