Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల పార్టీ ఆవిష్కరణ : ఇది ఓ మహాయజ్ఞం

Webdunia
గురువారం, 8 జులై 2021 (16:32 IST)
తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
ఆ తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన షర్మిల... తన పార్టీకి తండ్రి పేరు మీదుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేశారు.
 
అంతకునుందు ఆమె ట్విట్టర్‍లో తన మనోభావాలను పంచుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేయబోయే మహాయజ్ఞం అని అభివర్ణించారు. "అమ్మ పక్క నుండి ఆశీర్వదించింది... నాన్న పైనుంచి దీవిస్తున్నాడు... వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం" అని షర్మిల ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments