Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. విలీనం తప్పదా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:48 IST)
తెలంగాణ రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ వై.ఎస్. ఆర్ పార్టీని విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు కూడా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కూడా కలుసుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆకస్మికంగా ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. 
 
దాదాపు గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్‌లో చేరుతారా? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను షర్మిల కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments