Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. విలీనం తప్పదా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:48 IST)
తెలంగాణ రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ వై.ఎస్. ఆర్ పార్టీని విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు కూడా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కూడా కలుసుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆకస్మికంగా ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. 
 
దాదాపు గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్‌లో చేరుతారా? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను షర్మిల కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments