మద్యం బాబులకు దుర్వార్త - మద్యం షాపులు బంద్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (16:10 IST)
హైదరాబాద్ నగరంలోని మద్యం బాబులకు ఇది నిజంగానే దుర్వార్త. వారాంతపు రోజైన శనివారం జంట నగరాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి కారణం హనుమాన్ శోభాయాత్ర. 
 
ప్రతి యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. శనివారం హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
 
ఈ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకు నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు విధిగా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments