Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బాబులకు దుర్వార్త - మద్యం షాపులు బంద్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (16:10 IST)
హైదరాబాద్ నగరంలోని మద్యం బాబులకు ఇది నిజంగానే దుర్వార్త. వారాంతపు రోజైన శనివారం జంట నగరాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి కారణం హనుమాన్ శోభాయాత్ర. 
 
ప్రతి యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. శనివారం హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
 
ఈ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకు నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు విధిగా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments