Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం ఆలస్యంగా చేసిందనీ కోడలిని కాల్చి చంపిన మామ!!

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:41 IST)
ఉదయం వేళ అల్పాహారం ఆలస్యం చేసిందన్న కోపంతో ఇంటి కోడలిని మామ కాల్చి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేకు చెందిన కాశీనాత్ పాటిల్ (76) అనే వ్యక్తి ఓ పారిశ్రామికవేత్త. ఈయన కోడలు పేరు సీమా రాజేంద్ర. 
 
అయితే, గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, ఆయనకు వడ్డిచండంలో జాప్యమైంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. 
 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగా, శుక్రవారం కన్నుమూసింది దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments