Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం ఆలస్యంగా చేసిందనీ కోడలిని కాల్చి చంపిన మామ!!

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:41 IST)
ఉదయం వేళ అల్పాహారం ఆలస్యం చేసిందన్న కోపంతో ఇంటి కోడలిని మామ కాల్చి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేకు చెందిన కాశీనాత్ పాటిల్ (76) అనే వ్యక్తి ఓ పారిశ్రామికవేత్త. ఈయన కోడలు పేరు సీమా రాజేంద్ర. 
 
అయితే, గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, ఆయనకు వడ్డిచండంలో జాప్యమైంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. 
 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగా, శుక్రవారం కన్నుమూసింది దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments